Tag TSPSC updates

ఇంటర్వ్యూలకు 50 మంది మాత్రమే అర్హులు

‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 4: తెలంగాణలో గ్రూప్‌-1 ‌మెయిన్స్ ‌పరీక్షకు అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని ఓవైపు నిరుద్యోగులు డిమాండ్లు చేస్తుంటే.. పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌మాత్రం కొత్త నిబంధనలను ఆంగీకరించేది లేదని స్పష్టం చేసింది. గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి 1:50 నిష్పత్తిలోనే ’గ్రూప్‌-1’ ‌మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక…

మెగా డిఎస్‌సి..గ్రూప్‌ 2, 3 ‌పోస్టుల పెంపు..జాబ్‌ ‌క్యాలెండర్‌

‌డిమాండ్‌ ‌చేస్తూ టిఎస్‌పిఎస్‌సి ముట్టడికి ఎబివిపి యత్నం కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : టీజీపీఎస్సీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోస్టులు పెంచాలని డిమాండ్‌ ‌చేస్తూ ఏబీవీపీ నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు…

You cannot copy content of this page