Tag ts politics

పేదల ప్రతాపాలు.. పెద్దలతో ఒప్పందాలు

పేదల ప్రతాపాలు.. పెద్దలతో ఒప్పందాలు

•కమీషన్లు, అక్రమ వసూళ్ల కోసమే హైడ్రా •మాజీ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి 18: అక్రమ వసూళ్ల కోసమే కాంగ్రెస్‌ ‌పార్టీ హైడ్రాను తీసుకొచ్చిందని మాజీమంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను గాలికి వదిలేసి.. కమీషన్లు ఎక్కడ వస్తాయో అక్కడ దృష్టి పెట్టిందని కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. హైడ్రా పేరుతో వసూళ్ల దందా.. మూసీ పేరుతో…

ఎస్‌ఎల్‌బిసి పనులపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదు

•రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూర్చింది బీఆర్‌ఎస్‌.. •వడ్డీలు కడుతూ దశలవారుగా ఇచ్చిన హామీలు అమలు.. •వనపర్తి లో 721 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు… : రాష్ట్ర అబ్కారి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27: ఎస్‌ఎల్‌బిసి పనులపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌ ‌లేదని రాష్ట్ర అబ్కారి,…

కాంగ్రెస్ తీరుతో జీవ‌చ్ఛ‌వంలా న‌ల్ల‌గొండ‌

జిల్లాలో వరి ఉత్పత్తిని పెంచేలా చేసిన కెసిఆర్‌ ‌రైతుబంధు ఉంటే కెసిఆర్‌ను గుర్తుంచుకుంటారన్న కుళ్లు రైతుభరోసా పేరుతో కాంగ్రెస్‌ ‌డ్రామాలు ఇచ్చిన హామీలపై ప్రజలు కాంగ్రెస్‌ను నిలదీయాలి నల్లగొండలో ఇదో విజయోత్సవ సభలా ఉంది నల్ల‌గొండ రైతు ధర్నాలో బిఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌విమర్శలు ఆనాడు నిజాం సర్కారును నిలదీసిన గడ్డ నల్ల‌గొండ అని…

పేద‌ల భూముల్లో గూండాల దౌర్జ‌న్యాలు

Officials and police support real brokers

రియ‌ల్ బ్రోక‌ర్ల‌కు అధికారులు, పోలీసుల మ‌ద్ద‌తు.. సీఎం రేవంత్ స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాలి. మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ డిమాండ్‌ ఏక‌శిలా న‌గ‌ర్ ఘ‌ట‌న‌పై వివ‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, జ‌న‌వ‌రి 21 : పేద‌లు క‌ష్ట‌ప‌డి కొనుక్కున్న స్థలాల‌ను కొంద‌రు రియ‌ల్ ఎస్టేట్ బ్రోకర్లు, గూండాలు దౌర్జ‌న్యాలు చేస్తున్నార‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ మండిప‌డ్డారు.…

ముఖ్య‌మంత్రి ఆదేశాలు అమలు కాకపోతే ఎలా?

తక్షణమే మెస్‌ బిల్లులు, కాస్మోటిక్‌ బిల్లులు విడుదల చేయాలి సస్పెండ్‌ చేయాల్సి వొస్తే సిఎంనే ముందు చేయాలి 31దావత్‌లు బంద్‌జేసి హాస్టల్స్‌ను దత్తత తీసుకోవాలి యువతకు ఎమ్మెల్యే హరీష్‌రావు పిలుపు సిద్ధిపేట`నాసరపుర రెసిడెన్షియల్‌ బ్రిడ్జ్‌ స్కూల్‌ విద్యార్థులకు సాయం సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వ‌యంగా అసెంబ్లీలో చెప్పిన మాటలు అమలు…

బిసిలపై బిఆర్ఎస్ క‌ప‌ట ప్రేమ‌

లిక్కర్‌ ‌కేసును దృష్టి మళ్లించే యత్నం ఎమ్మెల్సీ కవితపై ఆది శ్రీనివాస్ విమ‌ర్శ‌లు ‌హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌ డిసెంబర్ 28: బీసీ రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెగ హడావిడి చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌  ‌విమర్శలు శారు. బీసీల గురించి ఆమె పోరాడాల్సిన అవసరం ఏముందని అడిగారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడే…

ఒకే గొడుగు కిందికి రెండు న్యూ డెమోక్రసీ పార్టీలు!

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ముహూర్తం ఈనెల 28, వేదిక సుందరయ్య విజ్ఞాన కేంద్రం మహబూబాబాద్‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : సిపిఎంఎల్‌ న్యూడెమోక్రసీ రెండు పార్టీలుగా విడిపోయి రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు అనేక దఫాలుగా చర్చలు జరిపి కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై ఒకే న్యూ డెమోక్రసీ పార్టీగా కొనసాగాలనే ఆలోచనతో ఈ రెండు పార్టీల నేతలు…

మా భూములను అక్రమంగా లాక్కోవొద్దు…

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ప్రజా ప్రతినిధులు, అధికారులు న్యాయం చేయాలి పురుగుమందు డబ్బాలు పట్టుకొని చిన్నబండి రేవు గ్రామ రైతుల నిరసన దుమ్ముగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని చిన్న బండిరేవు గ్రామంలో సుమారు 50 ఏళ్లుగా పంటలు సాగు చేస్తూ ఆ భూములే జీవనాధారంగా కుటుంబాలను పోషించుకుంటున్నామని రైతులు వారి గోడును…

సైబరాబాద్‌లో ల్యాండ్‌ ‌కేసులు ఎక్కువ

తమ పరిధి మేరకు సమస్యలు పరిష్కరించాం సైబర్‌ ‌క్రైమ్‌పై ఎక్కువ దృష్టి సారించాం వార్షిక నివేదికను వెల్లడించిన సైబరాబాద్‌ ‌సిపి మహంతి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌24:‌సైబరాబాద్‌లో ల్యాండ్‌ ‌కేసులు ఎక్కువగా ఉంటాయని.. తమ లిమిట్‌ను బట్టి పరిష్కరించామని సైబరాబాద్‌ ‌సీపీ అవినాష్‌ ‌మహంతి అన్నారు. ఈ సంవత్సరం సైబర్‌ ‌క్రైమ్‌, ఎకనామిక్‌ అఫెన్స్ ‌వింగ్‌ ‌పై ఎక్కువ దృష్టి…