Tag #Trump tariffs #Shashitharoor #Indian government

ట్రంప్‌ ‌టారిఫ్‌ ఒత్తిళ్లకు తలొగ్గొద్దు

– కేంద్రానికి ఎంపి శశిథరూర్‌ ‌సూచన న్యూదిల్లీ,జూలై31: ట్రంప్‌ ఒత్తిళ్లకు తలొగ్గదన్ని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత,ఎంపి శశిథరూర్‌ అన్నారు. మన వాణిజ్యంపై తీవ్రప్రభావం చూపుతుందని అన్నారు. భారత దిగుమతులపై 25శాతం సుంకంతో పాటు అదనంగా జరిమానాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత శశిథరూర్‌…