ట్రంప్ నిర్ణయంతో తెలంగాణ టెకీలకు నష్టం

– ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : హెచ్-1బి వీసా ఛార్జీలను పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ యువతకు తీవ్ర నష్టం చేకూరుస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. సచివాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దీనిని రాష్ట్ర ప్రభుత్వం…
