టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది
కరెంటు చార్టీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల భారం నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 24 : టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. కొరోనాతో కుదేలై ఇప్పుడిప్పుడే…