దిల్లీ లిక్కర్ కుంభకోణంలో… టిఆర్ఎస్ నేతలు, కవితల పాత్రపై విచారణ జరపాలి
వేల కోట్లు ఎలా సంపాదించిందో దర్యాప్తు చేయాలి కాంగ్రెస్ నేతలు భట్టి, మధుయాష్కీల డిమాండ్ న్యూ దిల్లీ, అగస్ట్ 23 : దిల్లీ లిక్కర్ కుంభకోణంలో తెలంగాణ నేతలకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ చేసిన ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో టిఆర్ఎస్ నేతలకు, కవితకు ఉన్న సంబంధాలను బహిర్గతం చేయాలని తెలంగాణ…