సిపాయి తిరుగుబాటులో అమరులకు నివాళులు

– బీసీ కమిషన్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కోటి అశోక స్తంభం వద్ద ఉన్న అమర వీరుల స్మారక స్థూపానికి తెలంగాణ బీసీ కమిషన్ చైైర్మన్ జి.నిరంజన్ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా 1857 సిపాయి తిరుగుబాటులో అమరులైన వీరులను స్మరించుకున్నారు. అనంతరం ఖైరతాబాద్లోని బీసీ కమిషన్…
