రాష్ట ప్రతిష్టను పెంచిన గిరిజన గురుకుల విద్యార్థులు

– నేషనల్ స్పోర్ట్స్ మీట్లో 230 పతకాలు సాధించిన తెలంగాణ – విద్యార్థులను సన్మానించిన గిరిజన శాఖ మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: రూర్కెలా-సుందర్గఢలో ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు జరిగిన 4వ ఈఎంఆర్ఎస్ నేషనల్ స్పోర్ట్స్ మీట్-2025లో తెలంగాణ విద్యార్థులు చరిత్ర సృష్టించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఈఎంఆర్ఎస్ పాఠశాలల…
