Tag #Trial against Kadiyam and Sanjay #High court adjourned to to 16th April

కడియం, సంజయ్‌లపై విచారణ 16కు వాయిదా

హైదరాబాద్,ప్ర‌జాతంత్ర, మార్చి26 : పార్టీ మారలేదని పేర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్‌ల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ స్పీకర్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. కడియం శ్రీహరి, సంజయ్ పార్టీ మారలేదని అసెంబ్లీ స్పీకర్ ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బీఆర్ఎస్…