భారత రాజ్యాంగం: పరివర్తనాత్మక శక్తి, ప్రజాస్వామ్య పునాది

“భారత రాజ్యాంగం భారత జాతి ఆశలు, ఆకాంక్షలు విలువలకు అద్దం పడుతూ, భారతదేశాన్ని ఒక సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించి, పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని అందించడానికి కట్టుబడి ఉంది. దాని నిర్మాణం ఎంత సుదీర్ఘ మైనదైనా, భారత రాజ్యాంగం దేశంలోని వైవిధ్యాన్ని ఏకతాటిపైకి తెచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల…

