సంప్రదాయబద్ధంగా మహాజాతర ప్రారంభం
-రూ.250కోట్ల వ్యయంతో భారీ ఏర్పాట్లు – జాతర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన మంత్రులు – ఎల్లెడలా ఆధ్యాత్మిక పరవశం – నాలుగు రోజులపాటు మహాజాతర మేడారం, ప్రజాతంత్ర, జనవరి 28: ఆసియా ఖండంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కుంభమేళ తర్వాత అత్యధిక…
