కూరగాయల్లో రసాయనాల విషం!

రాష్ట్ర శాసనసభ వేదికగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం వెల్లడించిన వాస్తవాలు సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి సభ ముందు ఉంచిన గణాంకాలు , విశ్లేషణ, కేవలం వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు… అది ప్రతి ఒక్క…
