త్వరలోనే టూరిజం కాన్క్లేవ్

– పర్యాటకంలో పెట్టుబడులే లక్ష్యం – ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్లో మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామని, పర్యాటకంలో పెట్టుబడులే లక్ష్యంగా త్వరలోనే అత్యున్నతస్థాయి టూరిజం కాన్క్లేవ్ను నిర్వహించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి…
