ఆగస్ట్ 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు

ఆస్తుల మార్కెట్ విలువ సవరణకు కార్యాచరణ ప్రణాళిక ధరల సవరణకు ఇదివరకే అధికారులకు సిఎం ఆదేశం నేడు కలెక్టర్లు, ఆర్డిఓలతో ప్రభుత్వం సమావేశం ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూన్ 17 : ఆగస్ట్ 1 నుండి ఆస్తులు మరియు వ్యవసాయ, వ్యవసాయేతర భూమికి కొత్త రిజిస్ట్రేషన్ ఫీజులు అమలులోకి రానున్నాయి. ప్రభుత్వం ఆదాయ మార్గాలను పెంచే…