Tag today updates

ఆగస్ట్ 1 ‌నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ ‌ఛార్జీలు

ఆస్తుల మార్కెట్‌ ‌విలువ సవరణకు కార్యాచరణ ప్రణాళిక ధరల సవరణకు ఇదివరకే అధికారులకు సిఎం ఆదేశం నేడు కలెక్టర్లు, ఆర్‌డిఓలతో ప్రభుత్వం సమావేశం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూన్‌ 17 : ఆగస్ట్ 1 ‌నుండి ఆస్తులు మరియు వ్యవసాయ, వ్యవసాయేతర భూమికి కొత్త రిజిస్ట్రేషన్‌ ‌ఫీజులు అమలులోకి రానున్నాయి. ప్రభుత్వం ఆదాయ మార్గాలను పెంచే…

‌గవర్నర్‌గా ‘ తెలంగాణ వ్యతిరేకి ..’’ ……?

ఆ నిర్ణయం బిఆర్‌ఎస్‌కు ఊపిరి పోయనుందా ..! మండువ రవీందర్‌రావు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌చివరి ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని నియమించనున్నారా ? గవర్నర్‌గా తమిళి సై నిష్క్రమణ అనంతరం ఆయనకే పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించనున్నారా అంటే ఆ అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే నిజమైతే…

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం

త్వరలోనే జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌రిలీజ్‌ ‌మంత్రి శ్రీధర్‌ ‌బాబు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌బీఆర్‌ఎస్‌ ‌హయాంలో అస్తవ్యస్థమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని మంత్రి శ్రీధర్‌ ‌బాబు అన్నారు. 12 ఏళ్ల తర్వాత గ్రూప్‌ 1 ‌పరీక్షను తామే నిర్వహించామని చెప్పారు. త్వరలోనే జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌రిలీజ్‌ ‌చేస్తామని తెలిపారు. పింఛన్ల…

సంకీర్ణ ప్రభుత్వానికి ఎదుట సవాలు..

ఆ  రాష్ట్రాలు ఎలా వోటు వేస్తాయనే దానిపై కేంద్రం స్థిరత్వం ఆధారపడి ఉంటుంది ప్రారంభంలో అడ్డంకులు ఎదురైనప్పటికీ, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వొచ్చింది. అయితే అది స్థిరంగా ఉంటుందా? ప్రభుత్వానికి తక్షణ ముప్పు తప్పేలా లేదు. అయితే, రాబోయే నాలుగు నెలల్లో, నాలుగు రాష్ట్రాలు.. జమ్మూ కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్-ఎన్నికలు…

ఆహార కల్తీ తో అనారోగ్యం

కల్తీ ఆహారాలతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది, కల్తీ ఆహారం వల్ల దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్‌ వంటి ప్రమాదకర జబ్బులకు దారితీస్తుంది. రోడ్డు పక్కన ఆహారాలు సాధ్యమైనంత వరకూ తినకపోవడమే మంచిది.దేశంలో రోజు రోజుకు ఆహార కల్తీ ఎక్కువ అయిపోతుంది. ఏది కొనాలి అన్న.. తినాలి అన్న…

You cannot copy content of this page