Tag #to do justice #to the activists #Minister Duddilla

కార్యకర్తలకు న్యాయం చేయడమే మా ధ్యేయం

– కార్పొరేటర్ టికెట్ ఆశావహులతో మంత్రుల ముఖాముఖి కరీంనగర్, ప్రజాతంత్ర, జనవరి 28: పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయడమే మా ధ్యేయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చొప్పదండి…