ఓట్ చోరీ నుంచి దృష్టి మళ్లించేందుకే..

– సోనియా, రాహుల్లపై ‘నేషనల్ హెరాల్డ్’ కేసులు – టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – మనం చేసింది ప్రచారం చేసుకోవాలి – పార్టీ అధ్యక్షులు, నాయకులకు దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: ఓట్ చోరీ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తీసుకెళ్లడంతో దానినుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకు సోనియాగాంధీ,…
