తిరుమల తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలి
ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 09 : తిరుమల తిరుపతి ప్రవిత్ర క్షేత్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని హిందుస్ ఆఫ్ సౌత్ అఫ్ ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి, రచయిత కృష్ణ బాలు డిమాండ్ చేశారు. పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా, సభ్యులుగా హిందూ నాస్తికులను,…