తిరుమల యాత్రలో ఆన్లైన్ కష్టాలు

కలియుగ వైకుంఠంగా కోట్లాది మంది ఆరాధించే తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనం ప్రతి భక్తుడి జీవితకాల ఆకాంక్ష. జీవితంలో ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకోవాలనే కోరికతో దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది తిరుమలకు చేరుకుంటారు. భక్తుల సౌకర్యార్థం సాంకేతికతను వినియోగిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చెబుతున్నప్పటికీ, ఆచరణలో మాత్రం సామాన్య…
