ఒకే రోజు ముగ్గురు రైతుల ఆత్మహత్య

– తెలంగాణ దుర్భర పరిస్థితులకు నిదర్శనం – ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బీఆర్ఎస్ నేత కెటిఆర్ -రైతులకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 21: రాష్ట్రంలో ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. భూపాలపల్లి, మెదక్ , ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ సంఘటనలు జరిగాయి. భూపాలపల్లి జిల్లా కాటారం…
