జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ నేతల బెదిరింపులు

– మహిళ అని కూడా చూడకుండా హేళన – ఓటమి భయంతోనే ఆగడాలకు దిగారన్న మాగంటి సునీత హైదరాబాద్, ప్రజాతంత్ర,నవంబర్ 11: జూబ్లీహిల్స్లో వోటర్లను కాంగ్రెస్ నేతలు బెదిరించారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ తెలిపారు. కాంగ్రెస్కు వోటేయాలని బెదిరింపులకు దిగుతూ.. మాట వినకపోతే బూతులు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అభ్యర్థి…
