దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు
వ్యవస్థల అణచివేత దిశగా మోడీ చర్యలు మా పోరాటం రాజకీయ పార్టీ మీద కాదు..ఆ వ్యవస్థ మీద లండన్ పర్యటనలో రాహుల్ విమర్శలు లండన్, మే 24 : ప్రధాని మోదీ విజన్లో దేశ ప్రజలు అందరూ ఉండరని..కొంతమంది మాత్రమే ఆయన దృష్టిలో ఉంటారని, వారి ప్రయోజనాలను మాత్రమే పరిగణిస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ…