‘సాయంత్రం లోగా చంపేస్తాం.. దమ్ముంటే కాపాడుకోండి’

బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపులు మావోయిస్టుల పేరుతో ఫోన్ కాల్ ఎంపీ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23: మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్రావు కు పీపుల్స్వార్ మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్ వొచ్చింది. తాను మధ్యప్రదేశ్కు చెందిన మావోయిస్టునని, సోమవారం సాయంత్రంలోగా రఘునందన్రావును చంపుతామంటూ ఆగంతకుడు ఫోన్ చేశాడు.…
