ఇది రైతు నామ సంవత్సరం

– రైతుల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు – శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20:రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్…
