తిరుమలకు పోటెత్తిన భక్తులు

– రేపు చంద్రగ్రహణంతో ఆలయం మూసివేత తిరుమల,సెప్టెంబర్ 6:తిరుమలకు భక్తులు పోటెత్తారు. శనివారం వారాంతం కావడంతో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో కిటకిటలాడాయి. 4 కి.మీ మేర భక్తులు క్యూలైన్లలో బారులు తీరి ఉన్నారు. ఉచిత సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. టైమ్…
