రేపు మూడో విడత పంచాయతీ సమరం

– 163 సర్పంచి, 1443 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు మహేశ్వరం రూరల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: కందుకూరు డివిజన్ లో మహేశ్వరం, కందుకూరు మండలాలు, ఇబ్రాహీంపట్నం డివిజన్ లో యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, మాడ్గుల మొత్తం ఏడు మండలాల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 63 సర్పంచ్, 1443 వార్డు సభ్యుల…
