Tag #Third Phase #Panchayat elections #campaign ends

ముగిసిన మూడో దశ పోలింగ్‌ ‌ప్రచారం

– 17న పోలింగ్‌.. మూడ్రోజులపాటు మద్యం బంద్‌ – ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 15: ‌రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది.సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగియగా, బుధవారం ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్‌ 11‌న తొలి విడత, 14న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి.…