సమస్యల పరిష్కారం వారికి ఇష్టం లేదు

– ఉద్యోగస్తుల సమస్యలు పట్టించుకోవద్దా.. – విద్యార్థుల కడుపు నింపొద్దా.. – సభలో ప్రభుత్వం చెప్పే వినే ఓపిక లేదా? – బీఆర్ఎస్ నేతలనుద్దేశించి భట్టి వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: ప్రతివారికీ సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమని, వాటి చుట్టే తమ ప్రభుత్వ ఆలోచనలు తిరుగుతుంటాయని డిప్యూటీ సీఎం భట్టి…
