స్పీకర్ ప్రసాద్ కుమార్ పంచతంత్రం

– తెల్లం, బండ్ల, గూడెం, ప్రకాశ్గౌడ్, అరికెపూడి బీఆర్ఎస్ సభ్యులే – అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ సంచలన తీర్పు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 17: ఎమ్మెల్యేలు పార్టీ మారారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.. అందువల్ల వారిని అనర్హులుగా ప్రకటించలేమని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై స్పీకర్…
