దార్శనిక పాలకుడు పీవీ నరసింహారావు

– వెనుకబడిన తరగతుల కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: దేశంలో ఆర్థిక ప్రగతికి, సమగ్ర సంక్షేమ సాధనకు బలమైన పునాదులు వేసిన దార్శనిక పరిపాలకుడు భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు అని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. పి.వి. 21వ…
