Tag the teacher’s concern is on the way

మరోమారు టీచర్ల ఆందోళన బాట

జివో 317తో తీవ్రంగా నష్టపోతున్నామంటూ నిరసన విద్యాశాఖ కమిషనరేట్‌ ‌ముట్టడికి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 5 : టీచర్ల సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల నేతలు మరోసారి ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్‌లోని విద్యాశాఖ కమిషనర్‌ ‌కార్యాలయం ముట్టడికి యత్నించారు. తక్షణమే బదిలీలు చేపట్టాలని డిమాండ్‌ ‌చేశారు. వారిని పోలీసులు అడ్డుకోగా..ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి..స్వల్ప ఉద్రిక్తత…

You cannot copy content of this page