రైతులకు త్వరలో శుభవార్త

– రైతు భరోసా విడుదలకు రంగం సిద్దం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రైతులకు శుభవార్త చెప్పనుంది. మున్సిపల్ ఎన్నికల పక్రియ ముగిసిన వెంటనే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం…
