త్యాగ మూర్తులను దేశ ప్రజలు ఎన్నటికి మరువరు
ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : దేశ స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ త్యాగమూర్తులను దేశ ప్రజలు ఎన్నటికి మరువరని వారు చూపిన బాటను నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని దేశ ఐక్యతకు, అభివృద్ధికి పాటుపడాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు కాశమని…