Tag #The Pencil #took the life #of the boy

చిన్నారి ప్రాణం తీసిన పెన్సిల్‌

ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: ‌తను రాసుకునే పెన్సిలే ‌విద్యార్థి ప్రాణం తీసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్‌ ‌గూడెంలో బుధవారం జరిగింది. విహార్‌ (6) ‌స్థానిక ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం పాఠశాల విరామ సమయంలో మూత్రశాలకు వెళ్లి తిరిగి పరుగెత్తుకుంటూ తరగతి గదికి వస్తుండగా.. అదుపు…