పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
కార్మికుల డిమాండ్లనను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి జాతీయ బిసి సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి తాండూరు, ప్రజాతంత్ర, జూలై 14: పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గం బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి అన్నారు.…