Tag #The farmers’ agony #will come back to Government #BJP Ramachandar

రైతు గోస తగులుతుంది

– కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కన్నీరు – కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్రం ఎందుకు కొనడం లేదు? – మిల్లర్లు, దళారుల కుమ్మక్కుపై చర్యలు తీసుకోవాలి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్య వైఖరి వల్ల ధాన్యం కొనుగోలు వ్యవస్థ…