మాజీ ఎమ్మెల్యే చందుపట్ల మృతి విచారకరం

– ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు సంతాపం మంథని, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి (1994-1999) మరణం విచారకరమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామ సర్పంచిగా, ఎంపీపీగా, శాసనసభ్యునిగా ఆయన మంథని నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. వారి ఆత్మకు…
