నడుస్తున్న పాలన జయశంకర్ ఆలోచనలకు విరుద్ధం..
నూతన రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్ష లకు ప్రతిబింబంగా పాలనా వ్యవహారాలు ఉంటాయని జయశంకర్ కలలుగంటే అందుకు విరుద్ధంగా కొనసాగుతుంది.ఆయన వ్యతిరేకించిన అన్యాయమే రాజ్యమేలుతుంది,వారు కోరుకున్న పౌర హక్కులే కాలరాయబడుతున్నాయి.అతను కలియ తిరిగిన పల్లెలే నేడు ఇనుప బూట్ల సప్పుళ్లతో మారు మోగుతున్నాయి, నీళ్లు పారాల్సిన పచ్చటి పొలాల్లో రక్తపుటేరులు పారుతున్నాయి,జయశంకర్ వ్యతిరేకించిన సీమాంధ్ర అభివృద్ధి నమునానే…
