అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే లక్ష్యం

•మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పబ్బతి శ్రీకృష్ణ ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13 : రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే మాలమహానాడు లక్ష్యమని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు పబ్బతి శ్రీకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రభుత్వ,…