హక్కులపై చైతన్యం కల్పించడమే ధ్యేయం

– వినియోగదారుల హక్కుల దినోత్సవంలో డాక్టర్ అనితా రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 24: వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రతి ఒక్కరిని అవగాహన పరచడమంటే కుటుంబాలను అవగాహనపరచడమేనని, తద్వారా సమాజాన్ని మోసాల బారినుండి కాపాడడమేనని కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ నేషనల్ వైస్ చైర్పర్సన్ అండ్ అడ్వైజర్ డాక్టర్ అనితారెడ్డి అన్నారు. వినియోగదారుల దినోత్సవం సందర్భంగా బుధవారం…
