99 రోజుల ప్రణాళికను సమర్ధంగా అమలు చేయాలి

- రేవంత్ నాయకత్వంలో డైనమిక్ పాలన – దిగువస్థాయి నుంచి వచ్చిన నాయకులకే సేవలపై అవగాహన -స్పీకర్ ప్రసాద్ కుమార్ వికారాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాపాలన ప్రగతి ప్రణాలిక ఎంతగానో దోహదపడుతుందని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ పట్టణంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి…
