ప్రజాస్వామాన్ని కాపాడిన వోటర్లకు ధన్యవాదాలు

•టీజేఎస్ గ్రేటర్ అధ్యక్షుడు మేకపోతుల నరసయ్య ముషీరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 30 : నియోజకవర్గంలోని వోటర్లందరూ ఓటు సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామాన్ని కాపాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలంగాణ జన సమితి(టీజేఎస్) గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మేకపోతుల నరసయ్య గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో పాటు వోటర్ మహాశయులు మార్పుకు శ్రీకారం చుట్టారని…