Tag TG Government Updates

ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరణ

 రాక్స్ ఐటీ పార్కు ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌ ‌బాబు హనుమకొండ,ప్రజాతంత్ర,జూలై4: రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరించాలన్నదే తమ సంకల్పమని తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హనుమకొండలో రాక్స్ ఐటీ పార్కును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఐటీ పరిశ్రమకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. విదేశాల్లోని తెలంగాణ వాసులు రాష్ట్రానికి…

ప్రజా పాలనపై ప్రశ్నిస్తే అక్రమ కేసులా..?

కౌశిక్‌ ‌రెడ్డిపై కేసు దుర్మార్గం కేసులతో ప్రతిపక్షాలను బెదిరించే యత్నం మండిపడ్డ బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ఎఇఇ ‌సివిల్‌ ఉద్యోగుల జాబితా విడుదల చేయండి : టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ‌మహేందర్‌ ‌రెడ్డికి కెటిఆర్‌ ‌ఫోన్‌ ‌సిరిసిల్లలో నేత కార్మికుడు పల్లె యాదగిరి ఆత్మహత్య కాదు..ప్రభుత్వ హత్యేనన్న కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 :…

You cannot copy content of this page