యూరోపియన్ పార్లమెంట్ డీజీ మాంగోల్డ్తో సీఈవో భేటీ

– డిజిటల్ దుష్ప్రచారాన్ని అడ్డుకునే మార్గాలపై చర్చలు బ్రస్సెల్స్/హైదరాబాద్, జనవరి 13: ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం, సోషల్మీడియా ఆధారిత దుష్ప్రచారాన్ని అడ్డుకునే అంశంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుదర్శన్రెడ్డి యూరోపియన్ పార్లమెంట్ డైరెక్టర్ జనరల్ ఫర్ కమ్యూనికేషన్ క్రిస్టియన్ మాంగోల్డ్తో మంగళవారం కీలక భేటీ నిర్వహించారు. ఎన్నికల వ్యవస్థ నిర్మాణం, ప్రజలతో…
