ఎర్రబెల్లి కాలువ బాటతో ఉద్రిక్తత

– అడ్డుకుని దేవరుప్పులకు తరలించిన పోలీసులు జనగామ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాలువ బాట కార్యక్రమంతో జనగామ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని దేవరుప్పుల, కొడకండ్ల మండలకు సాగు నీరు విడుదల చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేపట్టిన కాలువ బాటను సింగరాజుపల్లి…
