నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్తత

బలవంతంగా నీటిని విడుదల చేసుకున్న ఎపి అధికారులు ఇరువైపులా మొహరించిన పోలీసులు కెసిఆర్ కుట్ర అన్న కోమటిరెడ్డి రాజకీయ నాయకులు స్పందించవొద్దన్న రాష్ట్ర సీఈవో వికాస్ రాజ్ నల్గొండ, ప్రజాతంత్ర, నవంబర్ 30 : నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రాజెక్ట్ 26 గేట్లలో చెరో 13 గేట్ల వద్ద పోలీసులు పహారా…
