Tag ten exams today onwards

నేటి నుంచి ఎస్సెస్సీ పరీక్షలు

హాజరుకానున్న 5.08 లక్షల మంది విద్యార్థులు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు నిమిషం నిబంధన ఎత్తివేత.. 5 నిమిషాల గ్రేస్‌ టైమ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 17  తెలంగాణలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం  అధికారులు ఇప్పటికే  అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈసారి పరీక్షలకు…

You cannot copy content of this page