పుల్లూరు స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఛైర్మన్గా రంగాచారి
నూతన కమిటీని ప్రకటించిన మంత్రి హరీష్రావు మంత్రి హరీష్రావు నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తా: రంగాచారి సిద్ధిపేట రూరల్ మండల పరిధిలోని పుల్లూరులో స్వయంభూగా వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఛైర్మన్గా పుల్లూరు(సిద్ధిపేట)క• చెందిన కలకుంట్ల రంగాచారి నియమితులయ్యారు. ఈ మేరకు స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు…