ఎండోమెంట్స్ డైరెక్టర్ కార్యాలయంలో “ధర్మవాణి” కార్యక్రమం ప్రారంభం

ప్రతి సోమవారం నిర్వహణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28: తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖలోని సమస్యల పరిష్కారార్థం ప్రత్యేక కార్యక్రమం “ధర్మవాణి” (Dharmavani Program) ని ఎండోమెంట్స్ డైరెక్టర్ హనుమంత రావు శనివారం ప్రారంభించారు. శాఖలోని ఎవరైనా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి డైరెక్టర్ కార్యాలయంలో. ఉద్యోగులు,…
