ఎల్నినో ప్రభావంతో మళ్లీ పెరిగిన ఉష్ణోగ్రతలు

– నైరుతి ప్రవేశించినా పడని చినుకులు – మరో వారంపాటు ఇదే పరిస్థితి ఉంటుందన్న ఐఎండి న్యూదిల్లీ, జూన్ 17: ఎల్నినో ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగు తున్నాయి. తెలంగాణలో వచ్చే నాలుగు రోజులపాటు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నైరుతి…
