Tag #Temparature dropped #Adilabad #minimum 14.7 degrees

రాష్ట్రంలో పెరుగుతున్న‌ చలితీవ్రత

-ఆదిలాబాద్‌ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8:  రాష్ట్రంలో చలి తీవ్రత మొదలైంది. గత రెండు రోజులుగా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. రాత్రిపూట చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. దీంతో చాలాచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా బేలలో అతితక్కువగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, రంగారెడ్డి జిల్లాలోని…